Thursday, November 27, 2014

39 -- పద్యరచన - 747 (బొప్పాయి)



కవిమిత్రులారా పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/26/2014 12:05:00 AM
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
sailaja చెప్పారు...
గొప్పగ విటమినులుండును
ముప్పును తప్పించిమంచి పుష్టిని యిచ్చున్
చప్పున దొరికే ఫలమిది
బొప్పాయిని తినిన చాలు బోవును వ్యాధుల్

ఉదరపు జబ్బులు పోవును
మధరమ్ముగనుండు ఫలము మహిలో జనులే
విధిగా తినినను రోజూ
మదనానపు పండు మంచి మవ్వము నిచ్చున్

No comments:

Post a Comment