కవిమిత్రులారా, పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 6/21/2015 12:01:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం :
వసంత కిశోర్ చెప్పారు...
పీక వరకు నీరు - వెల్లువగట్టినన్
పిచ్చి తల్లి బాలు - విడువలేదు
కన్నతల్లి సాటి - కన్నతల్లేగదా !
దైవమిలను తిరుగు - తల్లివోలె !