Tuesday, November 28, 2017
Monday, November 13, 2017
79 - సమస్య - 2519 (పొడి యొనర్చువాని...)
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పొడి యొనర్చువానిఁ బొగడ వశమె"
ఈ సమస్య సూచించిన గుఱ్ఱం జనార్దన రావు గారికి ధన్యవాదాలు.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/13/2017 12:02:00 AM
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
- ఘుమఘుమల పొగాకు గుంటూరులోఁబట్టిప్రత్యుత్తరం
పిడుగురాళ్ల సుధను ప్రేమఁ జేర్చి
ఘాటు నాటుకొనగ ఘనముగ నస్యపు
పొడి యొనర్చువానిఁ బొగడ వశమె|| - ఎరుపు రంగు వచ్చి యెఱ్ఱగా వేగినప్రత్యుత్తరం
మంచి కంది పప్పు కొంచ మైన
యెండు మిర్చి యుప్పు దండిగా జతజేసి
పొడి యొనర్చు వానిఁ బొగడ వశమె
Subscribe to:
Posts (Atom)
వీణలో 24 పలకులుంటాయి అందువల్ల 24 అక్షరములు గల పద్యమును ఎంచుకోవాలి అవి సరసిజ,క్రౌoచ పద,అష్టముర్తి మరియు తన్వి అయితే బాగుంటాయి. వీణలో మూడు తీగలు ముఖ్యమట అందువల్ల పద్యము మూడు పాదములలో వ్రాసి చిత్ర మాలికలో వుంచి నాల్గవ పాదము మూడు పాదములలో దాగి వుండాలి . కానీ నేను శ్రీ వల్లభ వఝుల వారు వ్రాసిన ఉత్పల మాల వృత్తపు స్పూర్తి తో వ్రాశాను. తదుపరి ప్రయత్నములో పూర్తీ నియమ నిబంధనలు పాటించుతాను .