ఈనాటి పద్యరచనకు అంశము
“మల్లెపూవు స్వగతము”
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/19/2014 12:05:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
కళ్ళకు హాయిని గూర్చెద
పళ్ళెర మందున్ననేను పరిమళ మిత్తున్
గుళ్ళో నిత్యము దేవుని
మెళ్ళో హారముగ నేను మెరిసిన చాలున్!!!
డిసెంబర్ 19, 2014 6:43 [PM]
పూజకుగుర్తురో,వదలిపూర్తిగశోభనమందుజేర్తురో,
మోజునకొప్పునుంచెదరో,ముద్దుగవాల్జడకండగూర్తురో
ఫోజులనాయకుల్మెడకుపొందుగనుంతురొ,దండబేర్చి,రా
రాజులవంటిధూర్తులిటరాకకువేతురొవేచిచూసెదన్
No comments:
Post a Comment