కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
Chandramouli Suryanarayana చెప్పారు...
కమిలెను మోము, ఎండలకు కందె శరీరము, వాని గాంచినన్
చెమరును నేత్రముల్, తనకు చెప్పులు కాలికి లేకపోయినన్
కుమలక, చేర్చు, యాత్రికులు కూర్చొన వారిని, వారి గమ్యమున్
ట్టడుగున చాల పేదరిక మందున మ్రగ్గచు బాధ లొందుచున్
బడలిక లేక జీవితము బండిని లాగుచు వెళ్ళ బుత్తు రా
బడుగుల బాగుజేయ గల బాధ్యత నెవ్వరు తీసుకుందురో!
No comments:
Post a Comment